19 May, 2026 | 10:17 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

గాంధీ తొలగింపుపై కాంగ్రెస్ నాయకుల ఆందోళన

29-12-2025 01:03 AM

నారాయణఖేడ్, డిసెంబర్ 28: మహా త్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి కేంద్ర ప్రభుత్వం గాం ధీ పేరు తొలగించడంపై వారు ఆదివారం నారాయణఖేడ్ పట్టణంలో ప్రధాన రహదారిపై ఆందోళన, నిరసన కార్యక్రమాన్ని నిర్వ హించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గాంధీ పేరు తొలగించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం తమ తీరు మార్చుకోవాలని వా రు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాం గ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, తహేర్ అలీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.