calender_icon.png 13 February, 2026 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ హవా

13-02-2026 01:29:43 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా 741 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకోగా కాంగ్రెస్ ఆదిపత్యం సాధించింది. శుక్ర వారం విడుదల చేసిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 399 ఓట్లు రాగా బీజేపీకి 166, బీఆర్ఎస్ కు 142, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ)కి తొమ్మిది, జనసేన పార్టీకి మూడు, ఏఐఎంఎంకి మూడు, బీఎస్పీకి రెండు, సీపీఐకి మూడు, ఇండిపెండెంట్లకు ఐదు, నోటాకు ఐదు ఓట్లు రాగా ఐదు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.