1 July, 2026 | 7:59 PM

Breaking News

పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •  

మున్సిపల్ కార్మికుల కాళ్లు కడిగిన బీజేపీ నాయకులు

15-04-2026 04:28 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బుధవారం అంబేడ్కర్ 135 వ జయంతి వారోత్సవాల సందర్భంగా బిజెపి నాయకులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు  కడిగి సన్మానించారు, జిల్లా అధ్యక్షులు కర్రెసంజీవరెడ్డి., సుల్తానాబాద్ మండల పార్టీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కర్రె  సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణాభివృద్ధికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు గొప్ప సేవలు అందిస్తున్నారని, అందువల్ల అంబేడ్కర్ జయంతి సందర్భంగా వారిని సత్కరించడం ద్వారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, కాసెగోని నిర్మల, మాన్ కి బాత్ కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీపీ కునారాపు రేణుక దేవి, పుచ్చకాయల హనుమంతరెడ్డి,ఈ కార్యక్రమ కన్వీనర్ ఎనగందుల ఎల్లయ్య, కోట నాగేశ్వర్, లంక శంకర్, బండారి లత, మల్కా భాగ్యలక్ష్మి, ఎర్రం సంతోష్ రెడ్డి, ఏనుగుల శ్రీనివాస్,ఆగండ్ల గట్టయ్య, ఆగండ్ల శంకర్ , మాటూరి వెంకటస్వామి,గోస్కుల రవి, శాలిగంటి కొమురయ్య, దాసరి చందు తదితరులు పాల్గొన్నారు..