1 July, 2026 | 8:28 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు

01-07-2026 07:34 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని మరల పెళ్లి గ్రామం రైతులు దాదాపు 50 ఎకరాలలో వేసిన సోయాబీన్ పంట కపోవడంతో గ్రామంలోని రైతులు ఆందోళన వ్యక్తపరిచారు రైతులకు జరిగిన అన్యాయాన్ని విజయక్రాంతి బహిర్గతం చేయడంతో వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం గ్రామానికి వెళ్లి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతుల పొలాల కు వెళ్లి మొలకెత్తిన విత్తన భూములను పరిశీలించారు. జరిగిన నష్టం వివరాలను సేకరించిన అధికారులు సంబంధిత డీలర్లతో కంపెనీ వారితో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామన్నారు