12 May, 2026 | 9:41 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

నాంపల్లి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ బీజేపీ నాయకులు

16-12-2025 07:50 PM

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్.రాంచంద్రరావు జిహెచ్ఎంసి లో విలీనం ఐన మేడ్చల్ రూరల్ ప్రాంతాలలో గల మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా ప్రాంతాల్లో డివిజన్ల విభజన గురించి, స్థానిక బీజేపీ నాయకులు, ప్రజలు అనుకూలమా లేక వ్యతిరేకమా అనే అంశంపై చర్చించి, వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ఇంచార్జి అధ్యక్షులు డా ఎస్. మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి డి. విగ్నేశ్వర్, దుండిగల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ, మాజీ కౌన్సిలర్ ఎంబరి ఆంజనేయులు ముదిరాజ్, వివిధ డివిజన్ అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.