24 August, 2026 | 10:33 PM

Breaking News

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •  

కార్యకర్తలే పార్టీకి బలం.. కుటుంబానికి ఆర్థిక సహాయం

24-08-2026 09:11 PM

- బిజెపి మండల అధ్యక్షుడు కోడె రమేష్

గంభీరావుపేట,(విజయక్రాంతి): గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త కార్తీక్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని పరామర్శించి బీజేపీ నాయకులు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రూ.5 వేలు ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మండల అధ్యక్షుడు కోడె రమేష్ మాట్లాడుతూ, కార్యకర్తలే పార్టీకి బలం అని, వారి కుటుంబాలకు అండగా నిలవడం బీజేపీ కుటుంబ విలువలకు నిదర్శనమని తెలిపారు. కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.