24 August, 2026 | 11:42 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు

24-08-2026 10:32 PM

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో సోమవారం మణుగూరులో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆళ్లపల్లి మండల టిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి ఆళ్లపల్లి మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు మహమ్మద్ ఆదామ్ వేమూరి రాంబాబు వార్డు సభ్యులు తాళ్లపల్లి ఎల్లా గౌడ్ కొమరం వెంకట కృష్ణంరాజు కొంపెల్లి సాంబయ్య మురారి, ఆంబోజు నవీన్ తదితరులు రేగాను మర్యాదపూర్వకంగా కలిసి మండల సమస్యలు, తదితర విషయాలపై చర్చించడం జరిగిందని తెలిపారు.