15 June, 2026 | 10:15 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఎస్జీఎఫ్ జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు

05-12-2025 02:00 AM

కొత్తపల్లి, డిసెంబరు 4 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి ఎస్ జి ఎఫ్ బా స్కెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి బా స్కెట్బాల్ పోటీలలో పాఠశాల విద్యార్థులు బి. సిద్ధార్థ, ముక్తహసిని అత్యుత్తమ ప్రతిభను కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు. జాతీ య స్థాయి పోటీలలోను విశేష ప్రతిభ చా టాలనిఆకాంక్షించారు.