త్రాగునీటి శుద్ధి కేంద్రాలు ఆకస్మిక తనిఖీ
ముస్తాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తాగునీటి శుద్ది కేంద్రాలను మండల పంచాయతీ అధికారి అబ్దుల్ వాజీద్ ఏఈ సతీష్ మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీ చేశారు.వాటర్ ప్లాంట్ లో పనితీరు, నీటి శుద్ధి ప్రక్రియ,పరిశుభ్రత,ఫిల్టర్ల నిర్వహణ, నీటి నాణ్యత, సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నారా లేదా అని పరిశీలించారు.
14-07-2026