5 May, 2026 | 7:01 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు

19-12-2025 04:35 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల మండలం భవిత కేంద్రంలో మండల విద్యాధికారి విఎస్వి మాలవీదేవి సమక్షంలో శుక్రవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగ విద్యార్థులు పట్టుదలతో చదివి ప్రయోజలు తయారు కావాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్స్ తినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సెక్టోరియల్ అధికారి చౌదరి, ఐఏఆర్పిలు సృజన, శ్రీలత, మండలంలోని దివ్యాంగ పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.