8 May, 2026 | 4:27 PM

Breaking News

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. విజయ్‌కు వామపక్షాల మద్దతు   •   అనారోగ్యం బారిన పడిన విలేఖరి కుటుంబానికి సీఎం సహాయ నిధి అందజేత   •   పశువుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు   •   స్వీయ జనగణనపై అవగాహన   •   ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలి   •   జనాభా గణనలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ఇంటర్మీడియట్ సప్లమెంటరీ అడ్వాన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..   •   ఇబ్రహీంపేట్ లో అంబలి కేంద్రం, చలివేంద్రం ప్రారంభం   •   మొండికుంట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేగా కాంతారావు   •   పశువులలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ప్రారంభం   •  

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పశువైద్య శిబిరం

08-05-2026 03:25 PM

భిక్కనూర్,మే8(విజయ క్రాంతి) :  భిక్కనూర్ మండలంలోని తిప్పపూర్ గ్రామంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు వైద్య చికిత్సలు అందించడంతో పాటు దూడల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువుల ఆరోగ్య సంరక్షణ, పోషణపై రైతులకు అవగాహన కల్పిస్తూ నిపుణులు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ దేవేందర్, గోపాలమిత్రలు మహేష్ గౌడ్, సురేష్, గ్రామ సర్పంచ్ కుంట లింగారెడ్డి, ఉపసర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.