22 April, 2026 | 2:00 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

సీజ్ ఫైర్ బ్రేక్ — పశ్చిమాసియాలో తొలగని యుద్ధమేఘాలు

08-04-2026 04:51 PM

సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన గంటలకే మళ్లీ దాడులు

ఇరాన్-అమెరికా కాల్పుల విరమణ

టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా యుద్ధమేగాలు తొలగలేదని యూఏఈ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే యూఏఈపై క్షిపణి దాడి జరిగింది. ఇరాన్ తమపై క్షిపణి దాడి చేసిందని యూఏఈ(UAE) ప్రకటించింది. ఇరాన్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని వెల్లడించింది. లెబనాన్ లోని హెజ్ బోల్లాపై దాడులు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. లెబనాన్ పై దాడులు ఆపకపోతే టెల్ అవీవ్ పై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. తమ లవన్ ద్వీపంలోని ఆయిల్ రిఫైనరీపై దాడి జరిగినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ డ్రోన్లు తమ చమురు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేశాయని, ఇరాన్ డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని కువైట్ వెల్లడించింది.