15 June, 2026 | 7:52 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

ట్రాక్టర్ బోల్తా..యువకుడి దుర్మరణం

05-12-2025 01:59 AM

ఎల్లారెడ్డిపేట,డిసెంబర్4(విజయక్రాంతి)ట్రాక్టర్ నడుపుతూ వెనకాల కేజీవిల్ ఊడిపో వడంతో వెనకాలకు చూసే క్రమంలో ట్రాక్టర్ పొలంలో పల్టీ కావడంతో అక్కడికక్కడే ఒకరు దుర్మరణం చెందిన ఘటన చోటుచేసుకుంది.

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గడ్డం జితేందర్ గురువారం నాడు ట్రాక్టర్ కేజ్విల్ తో పొలం దున్నుతుండగా రైతు వేదిక సమీపంలోని ఓ పొలంలో కేజ్విల్ ఊడిపో వడంతో జితేందర్ వెనక్కి చూసే క్రమంలో ట్రాక్టర్ పెను ప్రమాదానికి గురై పల్టీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. యు వకుడు మృతి చెందడంతో వెంకటాపూర్ గ్రామంలో తీవ్ర విషాదంనెలకొంది.