10 April, 2026 | 8:09 PM

కట్టెల పొయ్యి దిక్కు

10-04-2026 06:13 PM

కట్టెల పొయ్యిపై తినుబండారాల కోసం నూనె వేడి చేస్తున్న  చిరువ్యాపారి

వాంకిడి, (విజయక్రాంతి): యుద్ధ ప్రభావంతో వినియోగదారులకు గ్యాస్ గుది బండలా మారింది. గ్యాస్ కొత్త కారణంగా కొందరు హోటల్లు బంద్ చేయగా.. మరికొందరు బ్లాక్లో కొనడం లేదా కట్టెల పొయ్యి పై వండు తూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీంతో కట్టె లకు డిమాండ్ పెరగడంతో కర్ర వ్యాపారులు ధరలు అమంతం పెంచి క్వింటాల్ రూ.350 ఉన్న కట్టలను ఏకంగా రూ.7 వందల నుంచి 800లకు విక్ర యిస్తూ సొమ్ము చేసుకుంటు న్నారు. అయినా తప్పని స్థితి లో కొన్ని వంటలు చేస్తుండగా రుచిగా ఉంటున్నాయని విని యోగదారులు అభి ప్రాయ పడుతున్నట్లు చిరు వ్యా పారులు అంటున్నారు.