7 May, 2026 | 4:46 PM

Breaking News

సౌర విద్యుత్ వల్ల కలిగే లాభాల గురించి రైతులకు అవగాహన   •   రైతు వారోత్సవంలో యాంత్రీకరణ, సోలార్ పథకాలపై అవగాహన   •   సుల్తానాబాద్ పట్టణ బిజెపి దళిత మోర్చా అధ్యక్షునిగా ఇనుగాల శ్రీనివాస్   •   బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి   •   ఉన్నతాధికాలతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తా   •   ఏసీబీ వలలో భద్రాచలం అటవీశాఖ అధికారులు   •   సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్   •   తమిళనాడువ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌   •   పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి: మాజీ ఎంపీ   •   భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందండి   •  

మామిడికాయల లారీ బోల్తా: ముగ్గురికి గాయాలు

07-05-2026 03:53 PM

కోహెడ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వర్లపల్లి పెద్దమ్మ తల్లి దేవాలయం సమీపంలో మామిడి కాయల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. హుస్నాబాద్ నుండి కరీంనగర్ మీదుగా వెస్ట్ బెంగాల్ కు మామిడికాయల లోడ్ తో వెళ్తుండగా వేకువ జామున  డీసీఎం వ్యాన్ బోల్తా పడ్డట్లు స్థానికులు తెలిపారు. వ్యాన్ లో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. వ్యాన్ బోల్తా పడడంతో వ్యాన్ లో ఉన్న మామిడి కాయలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు  మామిడికాయలను తీసుకెళ్లారు.