7 May, 2026 | 4:46 PM

Breaking News

సౌర విద్యుత్ వల్ల కలిగే లాభాల గురించి రైతులకు అవగాహన   •   రైతు వారోత్సవంలో యాంత్రీకరణ, సోలార్ పథకాలపై అవగాహన   •   సుల్తానాబాద్ పట్టణ బిజెపి దళిత మోర్చా అధ్యక్షునిగా ఇనుగాల శ్రీనివాస్   •   బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి   •   ఉన్నతాధికాలతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తా   •   ఏసీబీ వలలో భద్రాచలం అటవీశాఖ అధికారులు   •   సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్   •   తమిళనాడువ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌   •   పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి: మాజీ ఎంపీ   •   భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందండి   •  

ఉర్దూ మీడియం విద్యార్థికి ఖానాపూర్ ఎమ్మెల్యే సన్మానం

07-05-2026 03:51 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం నుంచి ఇటీవల టెన్త్ ఫలితాల్లో ఉర్దూ మీడియం జిల్లా టాపర్గా మార్కులు సాధించిన సయ్యద్ మదీహ ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ సన్మానించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమెను ఎమ్మెల్యే సన్మానించారు. జిల్లా స్థాయిలో ఉర్దూ మీడియం లో 555 మార్కులు సాధించి కాపర్ గా నిలిచిన ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు .విద్యార్థినిని శాలువాతో సత్కరించారు .ఈ కార్యక్రమంలో విద్యార్థిని తండ్రి సయ్యద్ అయూబ్,  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజు రా సత్యం, కాంగ్రెస్ పార్టీ మండల జనరల్ సెక్రటరీ షబ్బీర్ ష ,కౌన్సిలర్ గొర్రె గంగాధర్, నాయకులు అవమానుల్లా ఖాన్, జన్నారపు శంకర్ ,చరణ్ ,శేషాద్రి, తదితరులు ఉన్నారు.