10 June, 2026 | 6:26 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డు బాట పడతా   •   మడే రాజేష్ కి 'గౌరవ డాక్టరేట్'   •   జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి   •   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •  

నగరంలో 4 కమిషనరేట్లు

30-12-2025 01:00 AM

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని 3 కమిషన రేట్లను విభజించి, నాలుగింటిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నది. అందులో హైదరాబాద్, సైబరాబా ద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లు ఉన్నాయి. అయితే గతంలో రాచకొండ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాను మినహాయించి, ఎస్పీ జిల్లాగా ఏర్పాటు చేశా రు. అలాగే పలువురు ఐపీఎస్‌లను సైతం బదిలీ చేశారు. ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్‌బాబు, మల్కాజిగిరి సీపీగా అవినాష్ మహంతి, సైబరాబాద్ సీపీగా రమేశ్‌రెడ్డి, యాదాద్రి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్‌లను నియమించారు.