15 June, 2026 | 9:43 PM

Breaking News

250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •  

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి ఏకగ్రీవ పంచాయతీ

27-11-2025 12:00 AM

పార్టీలకతీతంగా సర్పంచ్‌ని ఎన్నుకున్న గ్రామస్థులు

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 26 (విజయక్రాంతి): రుద్రంగి మండలంలోని రూప్లా నాయక్ తండా పంచాయతీలో సర్పంచ్గా జవహర్ లాల్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీలకతీతంగా గ్రామ ప్రజలు ఏకమై ఆయనను ఎన్నుకున్నారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని సర్పంచ్ జవహర్ లాల్ నాయక్ తెలిపారు.జిల్లాలో తొలి ఏకగ్రీవ పంచాయతీగా రూప్లా నాయక్ తండా నిలిచింది. ఇదే తరహాలో మరికొన్ని తాండాలు కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.