13 May, 2026 | 10:28 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

దివ్యాంగులను గౌరవంగా చూడాలి

04-12-2025 12:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్3: దివ్యాంగులను గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిదని, దివ్యాంగుల రక్షణకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ద చూపాలని సీఆర్టీ రమేష్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రం అర్వపల్లిలో దివ్యాగుల ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన దివ్యాంగ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు రామాంజనేయులు, వినీత, కీర్తి, దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.