ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
నకిరేకల్, ఏప్రిల్ 2: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నకిరేకల్ మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన వార్డు సభ కార్యక్రమానికి, ,కేతేపల్లి మండల కేంద్రం, చెర్కుపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమాలకు ఆయన హాజరై పాల్గొన్నారు.
03-04-2026