13 May, 2026 | 1:51 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

జోష్‌లో రేవంత్ సర్కార్.. త్వరలో గుడ్‌న్యూస్

14-02-2026 02:54 PM

అతి త్వరలోనే రైతు భరోసా

హైదరాబాద్: రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల(Telangana Municipal Elections) ఫలితాల జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. అతి త్వరలోనే రైతు భరోసాను విడుదల చేయనుంది. ఈ నెల 17వ తేదీన రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ. 9 వేల కోట్లను ప్రభుత్వం సమీకరించింది. శనివారం సాయంత్రం 6 గంటలకు తన నివాసంలో మంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.