ఎంజీయూకు మే 1 నుండి వేసవి సెలవులు
23-04-2026 01:48 AM
నల్లగొండ టౌన్, ఏప్రిల్22: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని పీజీ కళాశాలలకు మే 1 నుండి 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటిస్తూ రిజి స్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వవిద్యాలయంలోని రిజిస్ట్రార్ కార్యాలయం, ఎగ్జామ్ బ్రాం చ్, ప్రిన్సిపాల్, ఇతర కార్యాలయాలు యధావిధిగా తమ విధులను నిర్వహిస్తారని తెలిపారు. జూన్ 1 నుండి మళ్ళీ కళాశాలలు ప్రా రంభమవుతాయని ఉత్తర్వులో పేర్కొన్నారు.






