26 April, 2026 | 5:37 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

విద్యార్థుల వనభోజనాలు

19-11-2025 07:42 PM

రాజాపూర్: మండలంలోని మల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కార్తీక వానభోజనాలకు వెళ్లినట్లు ప్రధానోపాధ్యాయుడు రవి నాయక్ తెలిపారు. బుధవారం పాఠశాలలో ప్రార్థన అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి కార్తీక వన భోజనము చేసినట్లు తెలిపారు. కళావతి టీచర్  సహకారాలతో విద్యార్థుల కొరకు స్వీట్లు, వంటకాలు చేయించి వడ్డించడం విందు అరగించి ఉత్సాహంగా గడిపినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి, ఉపాధ్యాయినీలు కళావతి, శిరీష, మణెమ్మ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.