1 June, 2026 | 7:51 PM

జేఈఈ అడ్వాన్స్ లో విద్యార్థి ప్రతిభ

01-06-2026 06:33 PM

భైంసా,(విజయక్రాంతి): కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన కంబోలి అనుదీప్ జేఈఈ అడ్వాన్స్ లో ప్రతిభ సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం వెలువడిన ఫలితాల్లో ఆయనకు అడ్వాన్స్ లో ర్యాంక్ రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు రాజేంద్రప్రసాద్ శైలజ కుమారుడైన అనుదీప్ వ్యవసాయ కుటుంబం నాకు చెందిన అనుదీప్ చిన్నప్పట్నుంచి కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించిన పట్ల గ్రామస్తులు అభినందించారు.