10 May, 2026 | 2:32 PM

Breaking News

మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •  

నేడు తెలంగాణలో వందేమాతరం సామూహిక గీతాలాపన

07-11-2025 08:44 AM

హైదరాబాద్: నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక వందేమాతరం(Vande Mataram) గీతాలాపన కార్యక్రమం నిర్వహించనునున్నారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా సామూహిక గీతాలాపన చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం మొదలు కానుంది. అబిడ్స్ లో మహబూమియా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణరావు పాల్గొనున్నారు. కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.