మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి
10-05-2026 02:13 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ ఆధ్వర్యంలో కుప్రియాల్, మర్కల్ గ్రామాల్లో విండో చైర్మన్ మర్రి సదాశివరెడ్డి మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కొరరు.






