27 March, 2026 | 3:40 AM

నీలోజిపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

27-03-2026 01:53 AM

బోయినపల్లి: మార్చి 26 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి సీతారామరాముల ఆలయంలో శ్రీరామనవమి ఒక రోజు ముందు గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాములకు అభిషే కం చేశారు. అనంతరం సీతారాములకు నూ తన వస్త్రాలంకరణ చేసి గ్రామస్తులు సమిష్టిగా పూజ చేసి ముక్కలు తీర్చుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అనుముల భాస్కర్ దంపతులు, పాలకవర్గ సభ్యులు మాజీ వైస్ ఎంపీపీ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.