15 June, 2026 | 2:18 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

జొన్న కొనుగోళ్లు ప్రారంభం

10-06-2026 01:46 AM

కుబీర్ (విజయక్రాంతి): బైంసా డివిజన్లో  యాసంగి సీజన్లో రైతులు పండించిన జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కుబీర్ తానూర్ ముధోల్ బైంసా కుంటాల కేంద్రాలు ప్రారంభం కాక పంట పండించిన రైతులు టోకెన్లు తీసుకొని పంటను ప్రత్యేక ట్రాక్టర్లను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ట్రాక్టర్ల క్యూ కనిపిస్తోంది. వేగంగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. జొన్న పంటకు ప్రభుత్వం మద్దతు ధర అధికంగా ఉండడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని పంటను విక్రయించుకునేందుకు ముగ్గు చూపుతున్నారు.