15 June, 2026 | 2:39 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి

15-06-2026 01:11 PM

బోథ్ జూన్ 15 (విజయ క్రాంతి): యోగ అనేది దినచర్యలో భాగం కావాలని యోగ శిక్షకురాలు మునిగేల యోగిత ప్రోగ్రాం అధికారి ప్రీతం రాథోడ్ లు పిలుపునిచ్చారు. సోమవారం సోనాల మండల కేంద్రంలో యోగ అవగాహన ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ ఆసనాల వల్ల వ్యక్తిత్వం నియంత్రణలో ఉంటుందన్నారు.గర్భిణీలకు సాధారణ ప్రసవం జరిగేలా యోగ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ప్రతిరోజు ఉదయం సాయంత్రం. ఆయుష్ విభాగంలో యోగ ప్రత్యేకంగా మహిళలు వృద్ధులకు గర్భిణీలకు నేర్పించడం జరుగుతుందని ప్రోగ్రాం అధికారి పేర్కొన్నారు.జూన్ 12 నుండి 21 వరకు యోగ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు .కార్యక్రమంలో ఆశ అంగన్వాడి వర్కర్లు పాల్గొనాలన్నారు.ర్యాలీలో పాఠశాల విద్యార్థులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.