15 June, 2026 | 3:03 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

కారు బోల్తా పలువురికి గాయాలు...

03-10-2025 06:38 PM

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే...

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. శుక్రవారం పోలీసు స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై కారు బోల్తాపడింది. ఈ ఘటన లో కారులో ఉన్న ఓ కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. ఐతే అటుగా వస్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రమాదాన్ని గమనించి,  తన వాహనాన్ని ఆపి, తక్షణమే అంబులెన్స్ కు కాల్ చేసి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని కార్యకర్తలతో కలిసి రోడ్డుపై ఉన్న కారును పక్కకు జరిపించారు.