24 April, 2026 | 7:17 PM

Breaking News

అమరులైన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కు ఘన నివాళులు   •   శివాజీనగర్ అంగన్‌వాడి కేంద్రంలో గర్భవతులకు సీమంతం   •   ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య   •   ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తుంది   •   చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి   •   నిరుపేదల సొంతింటి కల నెరవేరడం ఆనందంగా ఉంది   •   హిందూ సమ్మేళనానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రమేష్ నాయక్ ఆహ్వానం   •   డీసీఎం, ద్విచక్ర వాహనం ఢీ... వ్యక్తి మృతి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలను బేషరతుగా వెంటనే పరిష్కరించాలి   •   ఇల్లందు పట్టణంలో జరుగు అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ మహా సభలను విజయవంతం చేయండి   •  

ఆర్టీసీ కార్మికుడి మృతి ప్రభుత్వ హత్యగా భావించాలి

24-04-2026 05:54 PM

 - ఏఐఎఫ్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ 

ముకరంపుర,(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు అల్ ఇండియా  ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. వారి న్యాయమైన  డిమాండ్స్ ల  కోసం చేస్తున్న పోరాటాల్లో పాల్గొంటామని జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన ఆర్టీసీ కార్మికుడి మృతిని ప్రభుత్వ హత్యగా భావించాలి అని తెలిపారు. కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు.