9 May, 2026 | 3:31 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

కొనుగోలు కేంద్రం పరిశీలన

22-11-2025 05:24 PM

సదశివనగర్ (విజయక్రాంతి): రామారెడ్డి మండల కేంద్రములోని వరి కొనుగోలు కేంద్రన్ని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ శనివారం పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ధన్యన్ని తరలిస్తామని, సకాలంలో తూకం వేసి లారీలలో పంపడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆయన వెంట సొసైటీ చైర్మన్ మర్రి సదాశివ రెడ్డి, వైస్ చైర్మన్ పశుపతి, డైరెక్టర్ లక్ష్మాగౌడ్, సెక్రటరీ భైరయ్య, సిబ్బంది లింగమూర్తి, నవీన్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోసైటీ చేర్మెన్ సదాశివారెడ్డి లారీలను వెంటనే పంపాలని DCOను అడుగగా సివిల్ సప్లయ్ డి.యమ్ కు ఫోన్ చేసి లారీలు పంపాలని కోరారు.