27 July, 2026 | 6:05 PM

Breaking News

బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •   వేపల మాధవరం గ్రామానికి మై హోమ్ చేయూత   •  

కొనుగోలు కేంద్రం పరిశీలన

22-11-2025 05:24 PM

సదశివనగర్ (విజయక్రాంతి): రామారెడ్డి మండల కేంద్రములోని వరి కొనుగోలు కేంద్రన్ని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ శనివారం పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ధన్యన్ని తరలిస్తామని, సకాలంలో తూకం వేసి లారీలలో పంపడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆయన వెంట సొసైటీ చైర్మన్ మర్రి సదాశివ రెడ్డి, వైస్ చైర్మన్ పశుపతి, డైరెక్టర్ లక్ష్మాగౌడ్, సెక్రటరీ భైరయ్య, సిబ్బంది లింగమూర్తి, నవీన్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోసైటీ చేర్మెన్ సదాశివారెడ్డి లారీలను వెంటనే పంపాలని DCOను అడుగగా సివిల్ సప్లయ్ డి.యమ్ కు ఫోన్ చేసి లారీలు పంపాలని కోరారు.