27 July, 2026 | 6:04 PM

Breaking News

అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •   వేపల మాధవరం గ్రామానికి మై హోమ్ చేయూత   •   కొత్తపల్లి రైతు వేదికలో విత్తన మేళా   •  

తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ

27-07-2026 05:22 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్18 డివిజన్  పంజాబ్ గడ్డ లొ సోమవారం  తొలిముద్ద, ఉప్మా,కిచిడి,  కార్యక్రమాన్ని, కార్పొరేటర్ కంచర్ల హిమాశ్రీ ప్రారంభించి మాట్లాడుతూ, పిల్లలకి బాల భరోసా కార్యక్రమాన్ని, ప్రవేశపెట్టడం అభినందనీయమని, భవిష్యత్తులో అంగన్వాడి విద్యార్థుల కోసం ఎన్నో అధునాతనమైన ప్రణాళికలు రూపొందించాలని, ఈ సందర్భంగా తెలియజేశారు.  అంగన్వాడీ టీచర్లు ముంతాజ్, భాగ్యరేఖ, శైలజ,  పిల్లలకి సకాలంలో బాల భరోసా కార్యక్రమంలో అల్పాహారం,రుచికరంగా నాణ్యంగా వండి పెట్టాలని, అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు అంగనవాడి ఆయాలు పాల్గొన్నారు.