24 June, 2026 | 1:00 PM

Breaking News

నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •   ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం   •   నేషనల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఉప్పరపల్లిలో ఆస్తి వివాదం.. కన్న తండ్రిపై కుమారుడు దాడి   •   బీజేపీ కుట్ర చేసే ప్రమాదం.. SIR ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం   •   కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..! 10 రోజులే సమయం   •   గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతి   •  

తాగునీటి పైప్‌లైన్ లీకేజీతో ప్రమాదంలో ప్రజారోగ్యం

24-06-2026 11:42 AM

అధికారులు వెంటనే స్పందించాలి

మధిర,జూన్24(విజయక్రాంతి): మధిర పట్టణంలోని అగ్రికల్చర్ ఫారం రోడ్డులో మున్సిపాలిటీ వాటర్ సప్లై మెయిన్ లైన్ లీక్ అవుతోంది. ఈ పైప్‌లైన్ పూర్తిగా డ్రైనేజీ నీటిలో మునిగి ఉండటంతో కలుషిత నీరు తాగునీటిలో కలిసే ప్రమాదం ఉంది. ప్రజారోగ్యానికి ముప్పుగా మారకముందే సంబంధిత మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి లీకేజీని మరమ్మతు చేసి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.