కేసీఆర్ కృషితోనే రాష్ట్రం అభివృద్ధి: సండ్ర వెంకటవీరయ్య
కల్లూరు,మే 17(విజయ క్రాంతి): బిఆర్ఎస్ పార్టీని దేశంలోనే అతిపెద్ద పార్టీగా విస్తరించేందుకు కెసిఆర్ కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. కల్లూరు,పెనుబల్లి, తల్లాడ మండలాల బి ఆర్ ఎస్ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం డీఎన్పీ ఫంక్షన్ హాల్లో జరిగింది.
18-05-2026