24 April, 2026 | 6:10 PM

Breaking News

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •   ఆర్టీసీ కార్మికుడి మృతి ప్రభుత్వ హత్యగా భావించాలి   •   కాసిపేట 1A గని మ్యాన్ రైడింగ్ ప్రారంభించిన వేకటేశ్వర్లు, డైరెక్టర్ (ప్రాజెక్టు&ప్లానింగ్)   •   బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   చదువుతోపాటు సంస్కారం అవసరం   •   ఖమ్మంలో పలువురికి ఎంపీ రవిచంద్ర పరామర్శ   •  

దళితుల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించండి

24-04-2026 04:35 PM

బోథ్,(విజయక్రాంతి): దిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన ఎస్సీ కార్పొరేషన్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు సాగునీటి సౌకర్యం లేదని వారికి పంపు చెట్లు మంజూరు చేయాలని ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబూరావు మాజీ డిసిసి అధ్యక్షులు అడ్డి బోధరెడ్డి ఆత్మ చైర్మన్ జ రాజు యాదవులు కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరిన్ని యూనిట్లు మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అన్ని మండల కేంద్రాల్లో అంబేద్కర్ భవనాలు నిర్మించాలని కోరడం జరిగింది.