18 July, 2026 | 8:27 PM

Breaking News

మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి   •   ఎల్నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలి   •   బీఆర్ఎస్ కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే   •   పార్టీ కార్యకర్తలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వైఖరి!   •   కేసుల పరిష్కారానికి కృషి జరగాలి   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయండి   •   సూర్యాపేట జిల్లా సృష్టికర్త జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే   •  

కొల్గూర్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విభాగం ప్రారంభం

18-07-2026 07:48 PM

గజ్వేల్: మండల పరిధిలోని కొల్గూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ విభాగాన్ని అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్ తిరుపతమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ... చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసే లక్ష్యంతో ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించామని తెలిపారు. గ్రామంలోని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని, అనవసరంగా ప్రైవేట్ పాఠశాలల్లో చేరదీసి ఆర్థిక భారం మోసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.