18 July, 2026 | 9:13 PM

Breaking News

జక్కాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌లో రూ.40 లక్షల డైనింగ్ హాల్ ప్రారంభం   •   డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఆటోడ్రైవర్   •   రైతులకు నిరంతరాయంగా విద్యుత్తును అందించాలని నిరసన   •   సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   గోపాల్ మృతితో మరోసారి నేరెళ్ల ఘటనపై చర్చ   •   మహంకాళి ఆలయంలో డిసిసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రత్యేక పూజలు   •   సిద్ధార్థలో స్కూల్ లీడర్స్ ప్రమాణ స్వీకారోత్సవం   •   గ్రామాలకు వెళ్లి ఎల్ నినో పరిస్థితులపై అవగాహన కల్పించాలి   •   గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం   •   ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఎంఏఓ   •  

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి

18-07-2026 08:23 PM

* ఎల్ నినో ప్రభావంతో వర్షాపాతం తక్కువ

* ప్రత్యామ్నాయ పంట సాగుపై రైతులకు అవగాహన

పాపన్నపేట: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని డీఎల్పిఓ(మండల స్పెషల్ ఆఫీసర్) యాదయ్య, వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రాజ్ సూచించారు. శనివారం మండల పరిధిలోని మల్లంపేట రైతు వేదికలో రైతులకు ప్రస్తుత వాతావరణంపై ఎల్ నినో ప్రభావంతో వ్యవసాయంపై ఏ విధంగా ప్రభావం చూపించనుందో అవగాహన కల్పించారు. ప్రత్యామ్నాయ పంటల సాగు అవసరం ఫై రైతులు దృష్టి సారించాలన్నారు.