3 July, 2026 | 11:56 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

రోడ్డు ప్రమాద బాధితులకు అండ ‘పీఎం రాహత్’

18-02-2026 01:30 AM

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాం తి): రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభు త్వం ‘పీఎం రాహత్’ పథకంతో గొప్ప ముందడుగు వేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగి న వెంటనే గొల్డెన్ అవర్‌లో అత్యవసర చికిత్స అందించనున్నారని తెలిపారు. ఎలాంటి రోడ్డు ప్రమాదమైనా రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స ఇవ్వనున్నారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స అందిస్తారన్నారు