calender_icon.png 18 February, 2026 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాద బాధితులకు అండ ‘పీఎం రాహత్’

18-02-2026 01:30:41 AM

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాం తి): రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభు త్వం ‘పీఎం రాహత్’ పథకంతో గొప్ప ముందడుగు వేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగి న వెంటనే గొల్డెన్ అవర్‌లో అత్యవసర చికిత్స అందించనున్నారని తెలిపారు. ఎలాంటి రోడ్డు ప్రమాదమైనా రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స ఇవ్వనున్నారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స అందిస్తారన్నారు