25 July, 2026 | 8:07 PM

Breaking News

తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

25-07-2026 06:56 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వాసవి విద్యాసంస్థల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థుల తల్లిదండ్రులకు విద్య బోధనపై ఓరియంటేషన్ క్లాస్లో నిర్వహించారు. పాఠ్య ప్రణాళిక రచయిత విద్యావేత్త  వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులకు ఇంటి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు చదువు విషయంలో మెలుకులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు పోతారెడ్డి ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి తల్లిదండ్రులు పాల్గొన్నారు.