17 July, 2026 | 9:06 PM

Breaking News

మైనార్టీ గురుకుల ఉద్యోగులపై జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ. రూ.5.62 లక్షల ఫైన్   •   రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •  

రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌కు నిర్మల్ విద్యార్థులు

07-01-2026 04:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ ప్రదర్శనకు నిర్మల్ విద్యార్థులు తరలి వెళ్లారు. డీఈవో భోజన్న సైన్స్ అధికారి వినోద్ ఆధ్వర్యంలో 25 ప్రదర్శనలతో 55 మంది విద్యార్థులు సైన్స్ ఉపాధ్యాయులు వెళ్లినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.