15 May, 2026 | 3:06 PM

Breaking News

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •   ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం   •   ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ   •   చెరువులు వాగుల వద్ద జాగ్రత్తగా ఉండండి   •   నేరాల నియంత్రణకు అందరూ సహకరించాలి: సీఐ ధనుంజయ్ గౌడ్   •   ఇక OMR పత్రాలు ఉండవు: ఆన్‌లైన్‌లోనే NEET పరీక్ష   •  

రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌కు నిర్మల్ విద్యార్థులు

07-01-2026 04:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ ప్రదర్శనకు నిర్మల్ విద్యార్థులు తరలి వెళ్లారు. డీఈవో భోజన్న సైన్స్ అధికారి వినోద్ ఆధ్వర్యంలో 25 ప్రదర్శనలతో 55 మంది విద్యార్థులు సైన్స్ ఉపాధ్యాయులు వెళ్లినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.