17 July, 2026 | 8:54 PM

Breaking News

సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •  

అతనెటిక్ పోటీలు ప్రారంభించిన జిల్లా అధికారి

07-01-2026 04:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పోటీలను జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. దవివిధ స్కూల నుండి 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో ఏజ్ కేటగిరీలో 8 10 14 20 సంవత్సరాల వయసు గల క్రీడాకారులు పాల్గొన్ని, రన్నింగ్ త్రో క్రీడలు నిర్వహించారు. టిజిపేట అధ్యక్షులు నరాల సత్తయ్య, కార్యదర్శి వన్నెల భూమన్న, ఎస్జీఎఫ్ సెక్రటరీ రవీందర్ గౌడ్, అన్నపూర్ణ అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి సామల్, ఆర్గనైజర్ గిరి సాయికుమార్ ప్రమోద్ వ్యాయామ  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.