23 May, 2026 | 6:33 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

పాస్టర్ల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

03-01-2026 12:25 AM

ఉప్పల్, జనవరి 2 (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం లోని నాచారం డివిజన్లోని పాస్టర్లు బిఆర్‌ఎస్ నాయకులు  సాయి జెన్ శేఖర్ నివాసంలో  నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేకును కట్ చేసి  శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్ డివిజన్లోని క్రైస్తవులందరినీ ఏకం చేసి  కలిసికట్టులా ఉండేలా  చేశారని వారు తెలియ జేశారు. అనంతరం ప్రేయర్ చేసి శేఖర్ ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ శ్యామ్సన్ లాజర్స్  ఏలియా స్వామి  అభిషేక్ ప్రవీణ్  పాల్గొన్నారు