26 April, 2026 | 6:05 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

బోయిన్‌పల్లిలో నేతాజీ జయంతి

24-01-2026 12:00 AM

బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్

సికింద్రాబాద్ జనవరి 23 (విజయ క్రాంతి): భారత స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129 వ జయంతి పురష్కరించుకొని న్యూ బోయన్ పల్లి నేతాజీ నగర్ లోని నేతాజీ విగ్రహానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు ప్రతాప్ పూలమాలలు వేసి నివాళులు అర్పించి దేశం కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసారు.  

బోయిన్‌పల్లిలలో.. 

తరతరాలకు స్ఫూర్తి, భారత గౌరవానికి ప్రతీక, స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాస్ చంద్రబోస్ 129 వ జయంతి సందర్భంగా న్యూ బోయన్ పల్లి నేతాజీ నగర్ లోని నేతాజీ విగ్రహానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి పూలమాలవేసివారి సేవలను స్మరించు కుంటూ జక్కుల మహేశ్వర్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.