3 July, 2026 | 8:41 PM

Breaking News

ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •  

ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే

03-07-2026 07:48 PM

నిర్మల్,(విజయక్రాంతి): సొన్ మండల కేంద్రానికి చెందిన కట్టె కళ్యాణ్ కు అనారోగ్య కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స చేయించుకున్నారు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ 3.50 లక్షల ఎల్వోసీ చెక్కును  వ్యక్తికి అందజేశారు. గత సంవత్సర కాలంగా పలు మార్లు నిమ్స్ లో చికిత్స పొందుతున్న కల్యాణ్ కు ఎల్వోసీ ద్వారా ఇప్పటి వరకు 15 లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆపదలో ఉన్న తమ కుటుంబానికి  అండగా ఉన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.