31 August, 2026 | 6:13 PM

Breaking News

లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో సాధించాలి   •   అంధత్వాన్ని నివారించాలి: అదనపు కలెక్టర్ విక్టర్   •   చిరుతపులి సంచారం... వెంకంపల్లి గ్రామస్తులు ఆందోళన   •   పర్యావరణం పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ప్రజా ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి   •   అభివృద్ధిలో కరీంనగర్‎ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: బండి సంజయ్   •   శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి   •   రైల్వే హబ్ గా గద్వాల జిల్లా అభివృద్ధి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.   •   మాజీ ఎంపీపీను పరామర్శించిన ముత్తారం కళాశాల అధ్యాపకులు   •   కొండపోచమ్మ ఆలయ నూతన ఈఓగా ముసినం మైసయ్య   •  

సీఎం, పీసీసీ చీఫ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం

09-07-2026 12:00 AM

మహబూబ్ నగర్ టౌన్, జూలై 8: రైతు భరోసా కింద కేవలం 6 రోజులో 68.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,490. 72 కోట్లు జమచేసిన సందర్బంగా డిసిసి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ దగ్గర నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు క్షిరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మూ ఢ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్,  సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.