30 March, 2026 | 3:49 AM

ఎమ్మెల్యే మదన్మోహన్ చిత్రపటానికి క్షీరాభిషేకం

30-03-2026 12:33 AM

ఎల్లారెడ్డి , మార్చి 29  (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామంలో సిసి రోడ్లు నిర్మాణం కు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు గ్రామ సర్పంచ్, సందీప  భగవంత్ రెడ్డి, పాలాభిషేకం చేశారు. గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని, గ్రామ ప్రజలకు గ్రామం, అభివృద్ధికి తన వంతు కృషి ఎప్పుడు ఉంటుందని సర్పంచ్ సందీప భగవంత్ రెడ్డి అన్నారు. గ్రామ ప్రజలు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.