13 June, 2026 | 9:37 PM

Breaking News

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం   •   భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల విజ్ఞప్తి   •   ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు తక్షణమే సరఫరా చేయాలి   •   బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గొల్ల ప్రభు   •   జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   తెలంగాణకు బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు   •   జాతీయ సెమినార్ లో కోయగూడెం వాసికి సన్మానం   •   మైనర్ బాలికపై దాడి ఘటనను ఖండిస్తూ అశ్వాపురంలో భారీ నిరసన ర్యాలీ   •   అభివృద్ధిని అడ్డుకునే విమర్శలు మానుకుని సహకరించాలి   •   కల్లూరులో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం   •  

సోనియా గాంధీ కోలుకోవాలని మహా మృత్యుంజయ హోమం

09-01-2026 12:00 AM

మాజీ ఎంపీ వీ హనుమంతరావు

ముషీరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): యూపీఏ చైర్ పర్సన్, ఎంపీ సోని యా గాంధీ త్వరగా కోలుకోవాలని కోరు తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆధ్వర్యంలో గురువారం అంబర్పేటలోని మహంకాళి దేవాలయంలో ‘మహా మృ త్యుంజయ హోమం‘ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వి హనుమంత రావు మాట్లాడుతూ యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని హోమం కార్యక్ర మాలు, పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జ్ఞానేశ్వర్ గౌడ్, దిడ్డి రాంబాబు, నారాయణ స్వామి, సీనియర్ నాయకులు శంభుల శ్రీకాంత్ గౌడ్, వెంకటేష్, శ్రీధర్ గౌడ్, అనిల్, తలుపునూరి కృష్ణ గౌడ్, సత్యనారాయణ గౌడ్, గరిగంటి రమేష్, సుధాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.