15 June, 2026 | 2:55 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

సోనియా గాంధీ కోలుకోవాలని మహా మృత్యుంజయ హోమం

09-01-2026 12:00 AM

మాజీ ఎంపీ వీ హనుమంతరావు

ముషీరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): యూపీఏ చైర్ పర్సన్, ఎంపీ సోని యా గాంధీ త్వరగా కోలుకోవాలని కోరు తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆధ్వర్యంలో గురువారం అంబర్పేటలోని మహంకాళి దేవాలయంలో ‘మహా మృ త్యుంజయ హోమం‘ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వి హనుమంత రావు మాట్లాడుతూ యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని హోమం కార్యక్ర మాలు, పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జ్ఞానేశ్వర్ గౌడ్, దిడ్డి రాంబాబు, నారాయణ స్వామి, సీనియర్ నాయకులు శంభుల శ్రీకాంత్ గౌడ్, వెంకటేష్, శ్రీధర్ గౌడ్, అనిల్, తలుపునూరి కృష్ణ గౌడ్, సత్యనారాయణ గౌడ్, గరిగంటి రమేష్, సుధాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.