4 July, 2026 | 9:17 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్

14-04-2026 01:18 PM

ఎర్రుపాలెం ఏప్రియల్ 14 (విజయ క్రాంతి): ఎర్రుపాలెం మండలంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ప్రజాస్వామిక వాది, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి, రాజ్యాంగ నిర్మాత కలలు కన్నా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం సర్పంచ్ నండ్రు అశ్విని, ఉప సర్పంచ్ ఎస్.కె శభాష్, దేవరకొండ శ్రీనివాసరావు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు, ఎస్ టి సెల్ అధ్యక్షులు గ్రామ వార్డ్ మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు.