17 July, 2026 | 8:15 PM

Breaking News

రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •   మునుగోడు నూతన ఎస్సైగా ఎం.శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ   •   భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు   •   మత్తు పదార్థంగా నొప్పి నివారణ టాబ్లెట్లు.. వినియోగిస్తున్న ముఠాపై కేసు   •   ఎన్క్యుఏఎస్ అంచనాకు ఆత్మకూరు ఏఏఎం కేంద్రం సిద్ధం   •   అగర్వాల్ కంపెనీలో యాక్సిడెంట్.. వివరణ కోసం తూప్రాన్ సిఐకి వినతి   •  

సమిష్టి కృషితో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం

31-01-2026 01:57 AM

నిర్మల్, జనవరి 30 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలను సమిష్టి కృషితో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర మాజీ మంత్రి అన్నారు. శుక్రవారం నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు ప్రజల కోసం కష్టపడి పని చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వెలుగు సుధాకర్ ధర్మాజీ రాజేందర్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు ఉన్నారు.